
డిజిటల్ మీడియాలో కావాల్సిన నైపుణ్యాలను నేర్పించడమే లక్ష్యంగా ఫేస్బుక్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ దేశంలో 5మిలియన్లు( 50లక్షలమంది) మందికి డిజిటల్ మీడియాలో కావాల్సిన నైపుణ్యాలను నేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలు మెరుగు పరుచుకునేలా, బిజినెస్ చేసే విధంగా ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు ఫేస్బుక్ ప్రతినిథి శనివారం తెలిపారు. తమ మార్కెట్ షేర్ ఇండియాలో ఎక్కువగా ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామనీ, ఇప్పటికే దాదాపు 10లక్షల మందికి ఈ తరహా శిక్షణ […]