స్మార్ట్‌ ఫీచర్లతో జియో ఫోన్‌ 3

February 8, 2019 Digital For You 0

ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో ప్రవేశం టెలికం మార్కెట్లో విధ్వంసక మార్పులకు తెరతీసింది. అలాగే జియో ఫోన్‌ పేరుతో  ఫీచర్ల ఫోన్‌ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి, బడ్జెట్‌ ధరలో సామాన్యులకు మొబైల్‌ సేవలను మరింత దగ్గర చేసింది. తద్వారా ఫీచర్‌ఫోన్‌ మార్కెట్‌ను కొల్లగొట్టింది. ఇపుడు స్మార్ట్‌ ఫీచర్లతో అందుబాటులో ధరలో స్మార్ట్‌ఫోన్‌ తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో జియో ఫోన్‌ 3 పై అంచనాలు మార్కెట్లో హాట్‌ టాపిక్‌గా  నిలిచాయి.  మరికొన్ని […]

2019 నాటికి భారతదేశంలో  టాప్‌ ఎండ్‌  ఐఫోన్లను  తయారీని ప్రారంభించ‌నున్న ఆపిల్‌

December 27, 2018 Digital For You 0

ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌పై కన్నేసిన  స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ ఆపిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 2019 నాటికి భారతదేశంలో  టాప్‌ ఎండ్‌  ఐఫోన్లను  తయారీని ప్రారంభించనుంది. ఇందుకోసం భారీ పెట్టుబడులను పెట్టనుంది. తైవాన్ ఎలక్ట్రిక్ దిగ్గజం ఫాక్స్‌కాన్‌  స్థానిక యూనిట్‌  ద్వారా ఖరీదైన  ఐఫోన్లను అసెంబ్లింగ్‌ చేయనుంది.   ముఖ్యంగా ఐ ఫోన్‌ ఎక్స్‌, ఎక్స్‌ ఎస్‌,  మాక్స్‌, ఎక్స్‌ఆర్‌ లాంటి అతి  […]

2022 నాటికి 82.9 కోట్లకు చేర‌నున్న స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు : సిస్కో విజువల్‌ నెట్‌వర్కింగ్‌ ఇండెక్స్‌

December 13, 2018 Digital For You 0

ఇంటర్నెట్‌ విప్లవంతో భారత మొబైల్‌ ఫోన్ల మార్కెట్‌ ఊహించని స్థాయికి చేరుతోంది. 2017లో దేశవ్యాప్తంగా 40.4 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్‌ యూజర్లుండగా… 2022 నాటికి ఈ సంఖ్య రెండింతలు దాటి 82.9 కోట్లకు చేరుతుందని ‘సిస్కో విజువల్‌ నెట్‌వర్కింగ్‌ ఇండెక్స్‌’ వెల్లడించింది. డేటా వినియోగం అంతకంతకూ అధికమవుతుండడంతో నెట్‌కు అనుసంధానమైన ఉపకరణాలు (స్మార్ట్‌ డివైజెస్‌) ప్రస్తుత 160 కోట్ల నుంచి 220 కోట్ల యూనిట్ల స్థాయికి […]

16లెన్స్‌ల స్మార్ట్‌ఫోన్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ ఎల్‌జీ

December 11, 2018 Digital For You 0

భారతీయ మార్కెట్‌లోకి తిరిగి అడుగు పెట్టిన నోకియా బడ్జట్‌ స్థాయి నుంచి హైఎండ్‌ వరకు మొబైల్‌ విడుదల చేసింది. నోకియా 9 ప్యూర్‌వ్యూను ఐదు రియర్‌ కెమెరాలతో త్వరలోనే రిలీజ్‌ చేయనుంది. కొద్ది రోజుల క్రితం శాంసంగ్‌ నాలుగు వెనుక కెమెరాలతో గెలక్సీ ఎ9 ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులు ఈ మధ్య కెమెరాలను శక్తివంతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఎల్‌జీ 16 […]

షావోమీ నుంచి 48 ఎంపీ కెమెరాతో స‌రికొత్త‌ స్మార్ట్ ఫోన్‌

December 11, 2018 Digital For You 0

పదేళ్ల క్రితం నోకియా తన మొబైల్స్‌లో కెమెరాలను అప్‌డేట్‌ చేస్తూ మొబైల్‌ మార్కెట్‌ను శాసించిన పరిస్థితులను చూశాము. గత కొద్ది నెలలుగా రిలీజవుతున్న మొబైల్స్‌ను గమనిస్తే ఈ ట్రెండ్‌ మళ్లీ ప్రారంభమైనట్లు అనిపిస్తోంది. ప్రతీ మొబైల్‌ కంపెనీ తమ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లలో కెమెరాలను అప్‌డేట్‌ చేస్తున్నాయి. గతవారం హువావే 40 ఎంపీ కెమెరాతో ట్రిపుల్‌ రియర్‌ కెమెరా ఫోన్‌ రిలీజ్‌ చేసింది. ఇదే క్రమంలో […]

2024 నాటికి 142 కోట్లకు చేరుకోనున్న‌ మొబైల్‌ సబ్‌స్క్రయిబర్ల సంఖ్య

November 29, 2018 Digital For You 0

భారత్‌లో మొబైల్‌ సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 2024 నాటికి 142 కోట్లకు చేరుకోనుంది. అప్పటికి 80 శాతం మంది యూజర్లు 4జీ సేవలను వినియోగించుకునే అవకాశముందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఎరిక్సన్‌ మొబిలిటీ తెలియజేసింది. 2022 నుంచి భారత్‌లో 5జీ సేవలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది. ‘2020 నాటికల్లా 5జీ సర్వీసులను ప్రవేశపెడతామని భారత ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఈ సర్వీసుల వినియోగం […]

భారత్‌లో వివో ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌!

November 29, 2018 Digital For You 0

మొబైల్స్‌ తయారీ సంస్థ వివో భారత్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. బెంగళూరు కేంద్రంగా ఇప్పటికే ఈ సంస్థకు చెందిన ఇండియా ఇన్నోవేషన్‌ టీమ్‌ పనిచేస్తోంది. భారత మార్కెట్‌కు ఎటువంటి ఫీచర్లు, టెక్నాలజీ అవసరమో అన్న అం శంపై ఈ బృం దం పెద్ద ఎత్తున అధ్యయనం చేస్తోందని వివో ఇండియా బ్రాండ్‌ స్ట్రాటజీ డైరెక్టర్‌ నిపుణ్‌ మార్యా తెలిపారు. […]

 జులై-సెప్టెంబర్‌ త్రైమాసిక రాబడిలో రిలయన్స్‌ జియో టాప్‌

November 25, 2018 Digital For You 0

ఆకర్షణీయ ఆఫర్లతో టెలికాం రంగంలో నూతన ఒరవడి సృష్టించిన రిలయన్స్‌ జియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో సర్ధుబాటు చేసిన స్ధూల ఆదాయం (ఏజీఆర్‌)లో ముందువరుసలో నిలిచింది. ట్రాయ్‌ డేటా ప్రకారం జియో ఈ క్వార్టర్‌లో రూ 8271 కోట్లనుమ ఆర్జించింది. ఇక రూ 7528 కోట్ల ఏజీఆర్‌తో వొడాఫోన్‌ ఐడియా తర్వాతి స్ధానంలో నిలువగా, భారతి ఎయిర్‌టెల్‌ రూ 6720 కోట్ల ఏజీఆర్‌తో మూడవ స్ధానంలో […]

మార్కెట్లోకి షావోమీ రెడ్‌మి నోట్‌ 6 ప్రో

November 23, 2018 Digital For You 0

చైనాకి చెందిన ఎలక్ట్రానిక్స్‌ సంస్థ షావోమీ తాజాగా భారత మార్కెట్లో రెడ్‌మి నోట్‌ 6 ప్రో ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ మెమరీ ఉండే ఫోన్‌ ధర రూ.13,999 కాగా, 6జీబీ + 64జీబీ వేరియంట్‌ ధర రూ. 15,999గా ఉంటుంది. నవంబర్‌ 23న (శుక్రవారం) మి.డాట్‌కామ్, ఫ్లిప్‌కార్ట్, మి హోమ్‌ స్టోర్స్‌లో బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ సందర్భంగా రూ.1,000 […]

మొబైల్స్ ద్వారా డేటా షేరింగ్ సులువుగా ఇలా చేసి చూడండి…!

November 18, 2018 Digital For You 0

• నేటి డిజిటల్‌ యుగంలో, మనం ఒక ఫోన్‌ నుంచి మరొక ఫోన్‌ లేదా డివైస్‌కి డేటాను పంపించాల్సి వస్తుంది. అందుకోసం, మీరు త్వరలో ఎటువంటి వైర్‌ లేకుండా ఇతర ఆండ్రాయిడ్‌ ఫోన్లకు, ఫైళ్లను, ఫొటోలను, వీడియోలను ఇతర డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. 1. ఎయిర్‌ డ్రాయిడ్‌  (AirDroid)  : ఈ అప్లికేషన్‌ ఇంటర్నెట్‌ బేస్‌గా పనిచేస్తుంది. ముందుగా ప్లేస్టోర్‌ నుంచి ఈ అప్లికేషన్‌ని […]